Breaking News

హనుమంతుడి దర్శించుకున్న హీరో దంపతులు..


Published on: 26 Dec 2025 17:17  IST

కాంతారా ఛాప్టర్ 1′ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు కన్నడ సూపర్ స్టార్ రిషభ్ శెట్టి. భార్యతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నాడు.తాజాగా ఆయన కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని చారిత్రక అంజనాద్రి కొండను సందర్శించారు. అక్కడున్న ఆంజనేయుడిని స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.కాగా కొండపై ఉన్న ఆంజనేయుడి దర్శనం కోసం రిషబ్ శెట్టి సామాన్యుడిలా 575 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి