Breaking News

19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత


Published on: 12 May 2025 09:07  IST

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని గంటలకే పాక్‌ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. దీంతో జమ్మూకశ్మీర్‌లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని భారత సైన్యం వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి