Breaking News

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు


Published on: 12 May 2025 09:32  IST

పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు భారత్ దాడులతో భారీగా నష్టం వాటిల్లింది. భారత్ దాడులపై చైనా తాజాగా చిత్రాలను విడుదల చేసింది. ఉద్రిక్తల సమయంలో సమయమనం పాటించిన భారత్.. పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లతో పాక్ పలు దాడులు చేయడంతో.. భారత్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పాక్‌లోని పలు సైనిక స్థావరాలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ భారీగా దెబ్బతింది.

Follow us on , &

ఇవీ చదవండి