Breaking News

యుద్ధం అంటే.. బాలీవుడ్ సినిమా కాదు: ఆర్మీ మాజీ చీఫ్‌


Published on: 12 May 2025 14:39  IST

భారత్‌, పాకిస్థాన్‌ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల మధ్య గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దీనిపై కొంత వ్యతిరేకత ఎదురవుతున్న వేళ భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే బాలీవుడ్‌ సినిమా కాదని, ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరవణె.. కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి