Breaking News

కరాచీ బేకరీలపై బీజేపీ కార్యకర్తల దాడులు..


Published on: 12 May 2025 15:10  IST

కేవలం హైదరాబాదులో మాత్రమే కాకుండా దేశంలోని అనేక నగరాల్లో కరాచీ బేకరీ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్ల నుంచి కరాచీ పేరుతో కొనసాగిస్తున్న వ్యాపార పేరును మార్చుకోవాలంటూ శనివారం దాదాపు 10 మంది బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో నగరంలోని వారికి చెందిన ఒక బేకరీ నేమ్ బోర్డును ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. హైదరాబాదుతో పాటు విశాఖలోని కరాచీ బేకరీ షాపుల ఎదుట నిరసనకారులు పేరు మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి