Breaking News

బీ అలర్ట్.. హైదరాబాద్ లోని ఈ రూట్‌పై ట్రాఫిక్ ఆంక్షలు..


Published on: 13 May 2025 15:12  IST

మిస్‌ వరల్డ్‌-2025 పోటీదారుల హెరిటేజ్ వాక్ సందర్భంగా నేడు పాతబస్తీలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రపంచ సుందరాంగులు చార్మినార్ నుంచి లార్డ్ బజార్ వరకు పరిసర ప్రాంతాలను సందర్శించనుండటంతో రేవంత్ ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. మదీనా నుండి చార్మినార్, చార్మినార్ నుండి శాలిబండ వెళ్లే మార్గాలను మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి