Breaking News

పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్..


Published on: 14 May 2025 08:12  IST

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న పాకిస్తాన్ అధికారిని భారత్ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆతను రాయబార కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించింది. రాయబార కార్యాలయంలో ఉద్యోగిగా ఉంటూ ఐఎస్ఐ(ISI) కోసం పనిచేస్తున్నాడని భారత్ గర్తించింది.

Follow us on , &

ఇవీ చదవండి