Breaking News

మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ..?


Published on: 14 May 2025 12:02  IST

భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు గత 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయార్జన శాఖలను ఆదేశించారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖకు ఏఐ బృందం తప్పకుండా ఉండాలన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్‌ ద్వారా సేవలందించేలా 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి