Breaking News

భారత్ క్షిపణి దాడుల్లో పాక్‌‌కు భారీ నష్టం..!


Published on: 14 May 2025 14:50  IST

పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన దాడిలో పాకిస్తాన్ వైమానిక దళ ఆస్తులు 20% ధ్వంసమయ్యాయి. సర్గోధా, భోలారి వంటి కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా జరిగినట్లు భారత వాయు సేన ప్రకటించింది. ఇక్కడ F-16, JF-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. భోలారి వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సహా మరో నలుగురు వైమానిక సిబ్బంది ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి