Breaking News

డ్రోన్లే కాదు పాక్ కి మిలిటరీ సిబ్బందినీ పంపింది తుర్కియే!


Published on: 14 May 2025 15:45  IST

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌పై తుర్కియే విషం కక్కిన విషయం తెలిసిందే. భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లు అందించి సాయం చేసింది. తాజాగా మరో విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల సాయమే కాకుండా.. ఇస్లామాబాద్‌కు తుర్కియే తమ సైనిక సిబ్బంది ని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు తుర్కియే సైనికులు ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి