Breaking News

గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదల


Published on: 25 Sep 2025 12:05  IST

తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ (Telangana Public Service Commission) బుధవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. గ్రూప్‌-1 నియామకాలు కొనసాగించవచ్చనే హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, గ్రూప్‌-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంకు సాధించింది.

Follow us on , &

ఇవీ చదవండి