Breaking News

జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో బాంబుల మోత

పాకిస్థాన్ భారత్‌ సరిహద్దుల్లో ఇప్పటికీ కవ్వింపు చర్యల్ని కొనసాగిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో బాంబుల మోత వినపడుతోంది. ఇది ఇలా ఉండగ


Published on: 10 May 2025 09:25  IST

పాకిస్థాన్‌లో ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.. ఇస్లామాబాద్‌లో 48 గంటలపాటు పెట్రోల్‌బంక్‌లు మూసివేయాలని ఆదేశించినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. వీటిల్లో ఇస్లామాబాద్‌ సమీపంలో ఉన్న కీలక స్థావరం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి