Breaking News

అరుణాచలం ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? IRCTC ప్యాకేజీ


Published on: 10 Jun 2025 14:15  IST

తమిళనాడులోని పుణ్యక్షేత్రాల్లో వెంటనే గుర్తుకువచ్చేది అరుణాచలం. అక్కడి ఆలయంలోని పరమశివుణ్ణి దర్శించుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. వారి కోసమే ‘ARUNACHALA MOKSHA YATRA’ పేరిట ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. అరుణాచలంతో పాటు కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి దర్శనం, పుదుచ్చేరిలోని ప్రకృతి అందాలు చుట్టొచ్చేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది.జూన్‌ 19 నుంచి ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి