Breaking News

అవును..భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది:పాక్‌


Published on: 17 May 2025 14:01  IST

‘ఆపరేషన్‌ సిందూర్‌’తో దాయాది పాకిస్థాన్‌ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్‌ (Pakistan).. తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) ధ్రువీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement