

‘ఆపరేషన్ సిందూర్’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్ (Pakistan).. తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ధ్రువీకరించారు.
ఇవీ చదవండి
-
- 20 Jun,2025
ఆడపులికి క్లీంకార పేరు..
Continue Reading...
-
- 20 Jun,2025
మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి..
Continue Reading...
-
- 20 Jun,2025
మరణించిన మెడికోల కుటుంబాలకు భారీ విరాళం!
Continue Reading...
-
- 20 Jun,2025
విశాఖలో రంగంలోకి 50 మంది స్నేక్ క్యాచర్లు..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్య సాయం..!
Continue Reading...
-
- 20 Jun,2025
ఖతార్ ఎయిర్బేస్లో కన్పించని అమెరికా విమానాలు..!
Continue Reading...
-
- 20 Jun,2025
20 బిలియన్ల డాలర్లు రాసిచ్చిన టెలిగ్రాం ఓనర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని