Breaking News

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్‌ మృతి


Published on: 22 May 2025 18:13  IST

జమ్మూకశ్మీర్‌లోని సింగ్‌పోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గురువారం ఛత్రులోని శింగ్‌పోరా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తుండగా సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి