Breaking News

గిరిజనుల అగచాట్లు..రోగం వస్తే తప్పని డోలి మోతలు


Published on: 23 May 2025 17:21  IST

అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని మడ్రేబు గ్రామానికి చెందిన కిలుమో (40) అనారోగ్యంతో బాధపడుతుండగా, రహదారి లేని పరిస్థితుల మధ్య 9 కిలోమీటర్లు డోలీలో మోసుకుని దారగడ్డకు, అక్కడి నుంచి పాడేరు ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రూ.11.65 కోట్లు రహదారి పనులకు మంజూరు చేసి, పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేసినప్పటికీ రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement