

తెలంగాణలో మోగుతున్న ఫోన్ ట్యాపింగ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ బలంగా వినిపిస్తోంది. అటు నేతలు ఇస్తున్న స్టేట్మెంట్స్.. కొత్త చర్చకు దారి తీస్తున్నాయి మరి. తెలంగాణలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఏపీని కూడా షేక్ చేయబోతోందా? అంటే… పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయ్. తెలంగాణలో ఫోన్ టాపింగ్ ముమ్మాటికీ నిజమంటూ… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్తో రచ్చ మొదలైనట్టే కనిపిస్తోంది.
ఇవీ చదవండి
-
- 04 Jul,2025
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు..జాబితా వచ్చేసింది!
Continue Reading...
-
- 04 Jul,2025
తత్కాల్ రూల్కూ బురిడీ..IRCTC ఐడీలు అమ్మకానికి!
Continue Reading...
-
- 04 Jul,2025
మూతబడి తెరుచుకున్న బడులకు ఫండ్స్
Continue Reading...
-
- 04 Jul,2025
ప్యాంట్ జేబులో పేలిన సెల్ఫోన్..
Continue Reading...
-
- 04 Jul,2025
తమిళనాడు లాకప్ డెత్ కేసు.. ఒంటిపై 44 గాయాలు
Continue Reading...
-
- 04 Jul,2025
డెలివరీ ఏజెంట్లా వచ్చి టెకీపై అత్యాచారం
Continue Reading...
-
- 04 Jul,2025
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని