

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు సోమవారం(జూన్ 23)వెలువడ్డాయి. గుజరాత్ లోని విసావాదర్, కడి స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ, ఆప్ లు చెరొక స్థానంలో విజయం సాధించాయి. విసావాదర్ లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్ పై 17 వేల 554 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గోపాల్ ఇటాలియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆప్ పార్టీకి ఇది మంచి మైలేజ్ ఇచ్చే విజయం అని చెప్పాలి.
ఇవీ చదవండి
-
- 10 Jul,2025
క్లౌడ్బరస్ట్తో వణికిపోయిన ఢిల్లీ…
Continue Reading...
-
- 10 Jul,2025
ఇవాళ గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక భేటీ
Continue Reading...
-
- 10 Jul,2025
రూ.5కే ఇడ్లీ, పూరి, ఉప్మా..
Continue Reading...
-
- 10 Jul,2025
తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా?
Continue Reading...
-
- 10 Jul,2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఢిల్లీకి సిట్ అధికారులు..
Continue Reading...
-
- 10 Jul,2025
గూగుల్ క్రోమ్కి కాంపిటీషన్..
Continue Reading...
-
- 10 Jul,2025
ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం!
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని