

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కేసులో విచారణను సిట్అధికారులు వేగవంతం చేశారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు,మాజీ డీఎస్పీప్రణీత్ రావుల విచారణలో ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు.వేల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ బృందం గుర్తించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్లను సిట్ బృందం రికార్డ్ చేస్తోంది.
ఇవీ చదవండి
-
- 11 Jul,2025
అక్కడ కేజీ చక్కెర రూ.7వేలు..లీటర్ పెట్రోల్ రూ.2 వేలు!
Continue Reading...
-
- 11 Jul,2025
గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారి అరెస్ట్
Continue Reading...
-
- 11 Jul,2025
ఆశా భోంస్లే మరణ వార్తలపై స్పందించిన కుమారుడు
Continue Reading...
-
- 11 Jul,2025
నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఐఎస్ఎస్లో ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్న శుభాన్షు శుక్లా..
Continue Reading...
-
- 11 Jul,2025
జులై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఆ ఫాస్టాగ్లు ఇక బ్లాక్లిస్ట్లోకి..!NHAI కీలక నిర్ణయం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని