Breaking News

కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి..


Published on: 23 Jul 2025 18:45  IST

ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు. కామారెడ్డి జిల్లాలో కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. 

 

 

Follow us on , &

ఇవీ చదవండి