Breaking News

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Published on: 23 Jul 2025 18:51  IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ తనకు మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలే ముఖ్యమని.. అందుకే ఇక్కడి నుంచే పోటీ చేశానని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి