Breaking News

టీటీడీలో వచ్చే నెలనుంచి మూడుపూటలా అన్నప్రసాదం..


Published on: 23 Jul 2025 19:00  IST

తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-3ని నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు వెల్లడించారు.ఈ సందర్భంగా బీఆర్‌నాయుడు, ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. ఆగస్టు నుంచి ఒంటిమిట్ట దేవాలయంలో మూడుపూటలా భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించామని, అందుకు రూ.4.35 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి