Breaking News

కాలు విరిగిన ఏనుగుకు కుంకీల సాయం..


Published on: 01 Dec 2025 12:11  IST

వారం రోజుల క్రితం తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు.. యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె పంచాయతీ డీకే చెరువు అటవీ ప్రాంతంలోని నీటికుంటలో కాలు విరిగి కదల్లేని స్థితిలో పడి ఉంది. అటవీ శాఖ అధికారులు దీన్ని తిరుపతిలోని ఎస్వీ జూ పార్కుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు నుంచి రెండు కుంకీ (కృష్ణ, అభిమన్యు)లను రప్పించి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సహాయక చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి