Breaking News

పీసీబీని గాలికొదిలేసింది


Published on: 01 Dec 2025 15:30  IST

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలి కొదిలేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లవుతున్నా ఇప్పటిదాకా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాలు, వాటి వల్ల ప్రజల ఇబ్బందులపై సీఎం రేవంత్‌రెడ్డి సహా ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో కాలుష్య నియంత్రణ మండలికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్ని శాఖలతో దీనికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా నగరంలోని ప్రతిది పీసీబీతో ముడిపడి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి