Breaking News

పరకామణి కేసు..విచారణ పూర్తి..రేపు నివేదిక


Published on: 01 Dec 2025 14:08  IST

టీటీడీ పరకామణి కేసు విచారణ ఈరోజుతో (సోమవారం) పూర్తి కానుంది. సీఐడీ అధికారులు రేపు (మంగళవారం) హైకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సీఐడీ విచారణ చేపట్టింది.ఈ కేసులో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురిని సీఐడీ అధికారులు విచారించారు.

Follow us on , &

ఇవీ చదవండి