Breaking News

రాష్ట్రంలో 1,43,173 ఎయిడ్స్‌ కేసులు..


Published on: 01 Dec 2025 16:19  IST

రాష్ట్రంలో హెచ్‌ఐవీ (HIV) బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2024-25 మార్చి నాటికి 1.24లక్షల మంది బాధితులు ఉండగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,43,173కు చేరడం ఆందోళన కలిగిస్తున్న ది. ఎయిడ్స్‌ (AIDS) బారిన పడిన వారికి ఏఆర్టీ సెంటర్లలో ప్రభుత్వం చికిత్స అందిస్తుండగా .. ప్రభుత్వం ట్రేస్‌ చేయని బాధితుల్లో కొంత మంది ప్రైవేటుతోపాటు ఇతర చికిత్సలు పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఎయిడ్స్‌ బారిన పడిన వారికి యాంటీ రెట్రోవైరల్‌ (ARV) మందు ఇస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి