Breaking News

ఈ పొరపాటు చేస్తున్నారా?


Published on: 15 Dec 2025 15:11  IST

డిసెంబర్ 4 వరకు దేశంలోని 322 రైళ్లలో ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ వ్యవస్థను అమలు చేశారు. అన్ని IRCTC ఖాతాల ధృవీకరణ, పునఃవాలిడేషన్ పూర్తయి నట్లు రైల్వే మంత్రి తెలియజేశారు. 3.02 కోట్ల అనుమానాస్పద ఖాతా IDలను నిష్క్రియం చేసినట్లు తెలిపారు. రైల్వే టికెట్ బుకింగ్‌లో మోసాన్ని నివారించడానికి అకామై వంటి యాంటీ-బాట్ సాధనాలను ప్రవేశపెట్టారు. ఇది ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లను బ్లాక్ చేస్తుంది. అనుమానాస్పద PNR లపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి