Breaking News

పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు!


Published on: 16 Dec 2025 14:15  IST

పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీలు తమ ప్రభావం ఉన్న చోట్ల సొంతంగా.. కొన్నిచోట్ల ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించి పట్టు నిలుపుకొన్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ కమ్యూనిస్టులు ఆయా పంచాయతీల్లో ఎర్రజెండా ఎగుర వేశాయి. టీడీపీ కూడా ఉనికి చాటుకుంది. ఆ పార్టీ ఎనిమిది పంచాయతీలు దక్కాయి.  స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి