Breaking News

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం


Published on: 16 Dec 2025 14:46  IST

టీమిండియా సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏసీసీ పురుషుల అండర్ 19 ఆసియా కప్ భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచులో 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించాడు.అందులో 14 సిక్సులు,9 ఫోర్లు ఉండటం విశేషం.కాగా మూడో మ్యాచ్ మంగళవారం మలేసియా తో జరగనుంది. ఈ సందర్భంగా సూర్యవంశీని పాకిస్తాన్‌లాగే తామూ కట్టడి చేస్తామని ఆ జట్టు కెప్టెన్ డియాజ్ పాట్రో ధీమా వ్యక్తం చేశాడు. వైభవ్‌ను కట్టడి చేసేందుకు మా వద్ద వ్యూహాలున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి