Breaking News

క్రీడల్లో బంధుప్రీతికి తెరదించాం


Published on: 26 Dec 2025 11:45  IST

క్రీడల్లో బంధుప్రీతి,ఎంపికల్లో అక్రమాలకు దశాబ్దం కిందట చరమగీతం పాడామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు క్రీడల్లో ఇవి బాగా ఉండేవని తమ ప్రభుత్వం వాటికి తెరదించడంతో పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులు కూడా తమ కష్టంతో ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతున్నారని చెప్పారు. గురువారం సన్సద్‌ ఖేలో మహోత్సవ్‌లో ఆయన మాట్లాడుతూ.. యువతలో క్రీడలపై ఆసక్తి కలిగించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి