Breaking News

కూటమి ‘ట్రూడౌన్‌’ చేసింది!


Published on: 11 Jul 2025 15:23  IST

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి డిస్కంలు రూ.449.60 కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించబోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ) ప్రతిపాదనలను డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీకి) సమర్పించాయి. వాటిని పరిశీలించి 90 రోజుల్లోగా కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ట్రూడౌన్‌ మొత్తాన్ని వినియోగదారులకు ఎలా సర్దుబాటు చేయాలనే విషయమై కమిషనే సూచనలు చేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి