Breaking News

పోలీసుల‌పై రైతుల క‌న్నెర్ర‌..!!


Published on: 11 Sep 2025 14:34  IST

ఆరు గ్యారెంటీలు, 420 హామీల‌తో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ‌లో తిరుగుబాటు మొద‌లైంది. కాంగ్రెస్ స‌ర్కార్‌పై అన్ని వ‌ర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని అన్న‌దాత‌లు చీల్చిచెండాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు రైతుల‌ను నిలువునా మోసం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై అన్న‌దాత‌లు భ‌గ్గుమంటున్నారు. సీఎం రేవంత్ పాల‌న కంటే కేసీఆర్ పాల‌నే బాగుండే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి