Breaking News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున..


Published on: 25 Sep 2025 18:39  IST

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నటుడు నాగార్జున. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో సెలబ్రిటీల ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొందరు తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి