Breaking News

బాంబ్ బ్లాస్ట్ కేసు..ఉమర్‌కు సాయం చేసింది ఇతడే..


Published on: 18 Nov 2025 14:48  IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట దగ్గర కారు బాంబు బ్లాస్ట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్‌ అనే వ్యక్తి నవంబర్ 10వ తేదీన ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఉమర్‌తో సంబంధం ఉన్నవారిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు 10కి పైగా మందిని అదుపులోకి తీసుకుంది. తాజాగా, ఉమర్ ఆత్మాహుతి దాడిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. అతడికి సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి