Breaking News

అదుపుతప్పి కాలువలో పడిన కారు..ఐదుగురు మృతి


Published on: 26 Nov 2025 13:11  IST

లఖింపూర్ ఖేరీలోని ధఖేర్వా-గిరిజాపురి జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి శారద కాలువలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా,మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించా రు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ.. గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి