Breaking News

ఔటర్‌ దాకా.. జీహెచ్‌ఎంసీ పాలన ప్రశ్నార్థకం!


Published on: 26 Nov 2025 18:12  IST

పెరగనున్న కొత్త పరిధితో ఒక్కో డివిజన్‌లో కనీసం 75వేల నుంచి లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉందని తెలిసింది. పాలన సౌలభ్యం కోసమే పురపాలికల విలీనం జరుగుతుందనీ చెబుతున్నా ఔటర్‌ రింగు రోడ్డు లోపలి వరకు ఒకే రూపంలో పన్ను, ఆదాయమే లక్ష్యంగా ఈ ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హద్దుల నిర్ధారణ మాత్రం 2027లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే కొత్త బల్దియా పరిధి, డివిజన్ల ఏర్పాట్లు, సర్కిళ్ల మార్పులు ఉంటాయని మున్సిపల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి