Breaking News

టెక్‌ కంపెనీల లే ఆఫ్స్‌ కారణం ఏఐ కాదు..!


Published on: 04 Dec 2025 17:36  IST

ఇటీవల కాలంలో టెక్‌ రంగంలో లేఆఫ్‌లో విపరీతంగా పెరిగిపోయాయి. పలు కంపెనీ పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ క్రమంలో తొలగింపులపై ఐబీఎం సీఈవో అరవింద్‌ కృష్ణ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న లే ఆఫ్స్‌కు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాదని.. కొవిడ్‌ సమయంలో కంపెనీలు వేగంగా 30 నుంచి 100శాతం వరకు సిబ్బందిని నియామకాలు జరగడమేనన్నారు. ‘ది వెర్జ్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి