Breaking News

పళనిలో తెలుగు భక్తుడిపై దాడి..


Published on: 05 Dec 2025 16:50  IST

పళనిలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి సమీప దుకాణంలో వాటర్‌ బాటిల్‌, కూల్‌డ్రింక్స్‌ కొనుగోలు చేయడానికి వెళ్లారు ఓ భక్తుడు అయ్యప్ప. అయితే ఎంఆర్‌పీ (MRP) రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్‌ చేశాడు. అదేంటని నిలదీయగా.. తమిళంలో తిట్టడం మొదలుపెట్టాడు. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. దీంతో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది.అంతటితో ఆగకుండా మెడలో దండ తెంపివేశాడు.అయ్యప్ప భక్తులు దాడికిపాల్పడిన దుకాణుదారుడిని నిలదీశారు.

Follow us on , &

ఇవీ చదవండి