Breaking News

పోలీస్‌ దొంగలు.. రికవరీ సొత్తు కాజేస్తున్నారు..


Published on: 09 Dec 2025 11:12  IST

కొంతమంది పోలీసుల తీరు కంచె చేనుమేస్తున్న చందంగా మారింది. చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును కాజేస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇవి పోలీసు శాఖపై మాయని మచ్చగా మిగులుతున్నాయి. వెలుగులోకిరాని కేసులు ఇంకా చాలానే ఉన్నాయి.కొందరు కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న పనులతో పోలీస్‌ శాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికవరీ సొత్తును బాధితులకు అందించాల్సిన పోలీసులే కాజేసి పట్టుబడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి