Breaking News

రోడ్డు మీదే రౌడీలకు, పోకిరిలకు స్పెషల్ ట్రీట్మెంట్..


Published on: 09 Dec 2025 15:02  IST

నెల్లూరు నగరంలో జరుగుతున్న వరుస హత్యలు.. ఇక్కడ శాంతి భద్రతల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.. దీంతో నగరంలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు చేస్తూ.. రాత్రి వేళల్లో 10 గంటల దాటిన తర్వాత అల్లరిముకలు రోడ్డుపై కనబడితే పోలీసు బలగాలు మోహరించి వారికి పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు..

Follow us on , &

ఇవీ చదవండి