Breaking News

డార్లింగ్ సేఫ్ అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్


Published on: 09 Dec 2025 15:28  IST

బాహుబలి ఎపిక్ సినిమా ప్రమోషన్స్ కోసం డార్లింగ్ ప్రభాస్ జపాన్ వెళ్ళాడు. జపాన్ లో భూకంపం, సునామి రావడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ప్రభాస్ జపాన్ లోనే ఉండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మేరకు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దాంతో రాజా సాబ్ దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో మాట్లాడాను. ఆయన టోకియోలో లేడు.. సేఫ్ గానే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు అని అభిమానులకు దైర్యం చెప్పారు మారుతి. 

Follow us on , &

ఇవీ చదవండి