Breaking News

ఆపరేషన్ సిందూర్.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే


Published on: 07 May 2025 14:57  IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై బుధవారం ప్రధాని మోదీ క్యాబినెట్‌ సమావేశంలో సమీక్షించారు. పీఓకేలో 5, పాక్‌లో 4 ఉగ్రశిబిరాలను లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించారు. ఇది గర్వకారణమైన క్షణమని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను మోదీ స్వయంగా పర్యవేక్షించారు. దాడుల వివరాలను అమెరికా, రష్యా, యూకే, యూఏఈ దేశాలకు తెలియజేశారు. పౌరులపై కాకుండా కేవలం ఉగ్ర స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి