Breaking News

ఇందిరా గాంధీ చేసిన విధంగా ఉంటుందని అనుకున్నాం..


Published on: 15 May 2025 17:18  IST

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలై మధ్యలో ఆగిపోయిందని, గతంలో ఇందిరా గాంధీ చేసిన విధంగా ఉంటుందని అనుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధంలో భారత సైన్యం  చూపిన ధైర్య సాహసాలకు, దేశ ప్రతిష్టతను కాపాడుతున్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ట్రంప్ యుద్ధాన్ని ఆపటం పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి