

‘యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని’ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శుక్రవారం, తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకుంటే మొదట యుద్ధ సామాగ్రిని అమ్మడాన్ని ఆపేయాలి. మన దేశ జీడీపీలోని మూడో వంతుకు సమానమైన యుద్ధ సామాగ్రిని సౌదీ, యూఏఈ, ఖతార్ దేశాలకు ఇటీవల ట్రంప్ మూడు రోజుల్లోనే అమ్మారు.
ఇవీ చదవండి
-
- 24 Jun,2025
యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ట్రంప్ చెప్పింది పచ్చి అబ్ధదం: ఇరాన్ ప్రకటన
Continue Reading...
-
- 24 Jun,2025
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Continue Reading...
-
- 23 Jun,2025
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Continue Reading...
-
- 23 Jun,2025
టెల్ అవీవ్లో విధ్వంసం .. మిసైళ్లతో విరుచుకుపడిన టెహ్రాన్
Continue Reading...
-
- 20 Jun,2025
బీఈ, బీటెక్ అర్హతతో.. HALలో స్పెషలిస్ట్ ఖాళీలు.. ఈ జాబ్ వస్తే వెరీ లక్కీ!
Continue Reading...
-
- 20 Jun,2025
హైదరాబాద్లో కాస్కేడ్స్ నియోపోలిస్.. రూ. 3,169 కోట్ల పెట్టుబడి.. 63 అంతస్తుల నిర్మాణం
Continue Reading...
-
- 20 Jun,2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ స్టీల్ టెక్నాలజీ(ఎన్ఐఎస్ఎస్టీ) టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని