Breaking News

జ్యోతి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్! ఎవరీ గడ్డం వ్యక్తి?


Published on: 19 May 2025 16:25  IST

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భారత ఆర్మీకి చెందిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేయడమే గాక పహల్గాం ఉగ్రదాడి ఘటనలోనూ జ్యోతికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో జ్యోతితో సన్నిహితంగా ఉన్న ఓ గడ్డం వ్యక్తి.. పహల్గాం దాడి తర్వాత కేక్ తీసుకొని పాకిస్థాన్ ఎంబసీకి వెళ్ళాడు. దీంతో అసలు ఎవరీ గడ్డం వ్యక్తి..పహల్గాం అటాక్‌లో అతడి ప్రమేయం ఉందా.. అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి