Breaking News

పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు


Published on: 21 May 2025 16:14  IST

సివిల్ సర్వీస్ పరీక్షల్లో మోసం, తప్పుడు మార్గాల్లో ఓబీసీ, డిసేబిలిటీ కోటా ప్రయోజనాలను పొందారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్ మాజీ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు లో ఉపశమనం లభించింది.ఆమెకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని న్యాయమూర్తులు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పూజా ఖేడ్కర్‌ను ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి