Breaking News

రోడ్డుప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్


Published on: 26 May 2025 12:30  IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే తొలుత ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించగా.. ఒకరు చికిత్సపొందుతూ మృతిచెందారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి