Breaking News

దారులన్నీ క్లోజ్..ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సిందే


Published on: 26 May 2025 15:05  IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు అమెరికాలో చుక్కెదురైంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్‌ వేశారు. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారంటూ ఎస్‌ఐబీ చీఫ్ పిటిషన్ వేయగా.. అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే జూన్ 20లోగా కోర్టులో హాజరుకావాలంటూ ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి