Breaking News

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు!


Published on: 26 May 2025 15:36  IST

క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఆర్సీబీకి భారీ అభిమాన గణం ఉన్నారు. బెంగళూరు ఫ్రాంచైజీకి సంబంధించిన ప్రతి అంశాన్ని నెట్టింట ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇన్‌స్టాలో ఆర్సీబీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్లను సంపాదించింది బెంగళూరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరవై మిలియన్ ఫాలోవర్లను పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ టీమ్ కూడా దీనికి దగ్గరగా రాలేదు.

Follow us on , &

ఇవీ చదవండి