Breaking News

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ తెలిపిన మంత్రి సీత‌క్క


Published on: 27 May 2025 18:02  IST

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు మంత్రి సీతక్క శుభ‌వార్త‌ తెలిపారు. ఉపాధి అవ‌కాశ‌ల క‌ల్ప‌న కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాలు అంద‌జేయనున్నామని వెల్లడించారు. రూ. ల‌క్ష లోపు యునిట్లకు మొద‌టి ద‌శ‌లో ప్రొసిడింగ్స్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ నిర్ణ‌యించినట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా రేవంత్ ప్రభుత్వం ఎంపికైన ల‌బ్దిదారుల‌కు మంజూరు పత్రాల‌ను అందించ‌నున్నట్లు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి